Homeతెలంగాణప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా : సర్పంచ్ ధ్యాప రవికుమార్

ప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా : సర్పంచ్ ధ్యాప రవికుమార్

ప్రగతి పథంలో మోపాల్.. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతా: సర్పంచ్ ధ్యాప రవికుమార్…


నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన ధ్యాప రవికుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ అభివృద్ధిపై తన ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత విద్యావంతుడు సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో గ్రామస్తులు ఆయనపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మోపాల్‌ను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది.

ఒక గ్రాడ్యుయేట్‌గా సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న రవికుమార్, గ్రామంలోని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, యువతకు ఉపాధి మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది.

గ్రామంలో మురుగునీటి కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, ‘స్వచ్ఛ మోపాల్’గా మార్చడం, అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణం మరియు ప్రతి వీధిలో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు, చెట్ల పెంపకం, గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం.గ్రామ పంచాయతీ నిధులు మరియు అభివృద్ధి పనుల్లో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం వాటిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.

“రాజకీయాలకు అతీతంగా మోపాల్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం ఐదేళ్లలో మోపాల్ రూపురేఖలు మార్చి, జిల్లాలోనే బెస్ట్ విలేజ్‌గా నిలుపుతాననీ. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ నిర్ణయాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోపాల్ నూతన సర్పంచ్ ధ్యాప రవికుమార్ నేతృత్వంలో గ్రామం అభివృద్ధి పథంలో నడవనుంది. “మన ఊరు – మన బాధ్యత” అనే సంకల్పంతో గ్రామాన్ని జిల్లాలోనే నంబర్ వన్ మోడల్ విలేజ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...
Translate »
error: Content is protected !!