Homeక్రైమ్ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం...

ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం…

ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్


డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన తొత్తుల లింగయ్య (45) మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లింగయ్య మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, లింగయ్య భార్య పాత్రపై కూడా అనుమానం ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే లింగయ్య మృతికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు…

0
మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ ఉత్సవాలను...

ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు…

0
ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద...

మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు…

0
మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్  నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం : మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ...

కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు…

0
కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటన్న చేపట్టిన నిరాహార దీక్ష, ఉద్యమం...

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…

0
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా లో ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సితాయిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలోని గణేష్ మండపం...

మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు…

0
మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ ఉత్సవాలను...

ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు…

0
ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద...

మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు…

0
మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్  నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం : మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ...

కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు…

0
కొంగల వెంకటన్న ఉద్యమానికి కీలక మలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటన్న చేపట్టిన నిరాహార దీక్ష, ఉద్యమం...

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…

0
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా లో ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సితాయిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలోని గణేష్ మండపం...
Translate »
error: Content is protected !!