మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. పూజారి జగన్ శర్మ చే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యజ్ఞం. అన్నదానం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యూత్ మరియు సంఘం సభ్యులు, యువకులు, నాయకులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























