Homeతెలంగాణఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం

ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం

ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం

సంక్షేమ పథకాలు.. క్షేత్రస్థాయి అంశాల పై సమీక్ష 

గృహ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లు,పథకాల అమలు తీరుపై సమీక్ష

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెడ్పీ సీఈఓ సాయగౌడ్ నేతృత్వంలో అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సబ్సిడీలు, పథకాల అమలు తీరు, గృహ నిర్మాణం,ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం చివరి లబ్ధిదారుడి చెంతకి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన వారిని గుర్తించి వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదించాలని జెడ్పీ సీఈఓ కు ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...
Translate »
error: Content is protected !!