మోర్తాడ్ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ …
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
1) మండల కేంద్రానికి చెందిన జైడి పెద్ద ఎడ్డన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది
2) అలాగే అదే మండల కేంద్రానికి చెందిన తక్కూరి రంజిత్ వాళ్ళ నాన్న నారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు
ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది
3.మొయిజ్ వాళ్ళ నాన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది

























