రోడ్డుపై గుంతలు.. స్పందించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్ …
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాదు జిల్లా ధర్పల్లి నుంచి సీతయ్యపేట్ వెళ్ళు ప్రధాన మార్గంలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అర్ముర్ చిన్న బాలరాజ్ గ్రామ సర్పంచ్ స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను గుర్తించి సంబంధిత సిబ్బంది సహకారంతో మరమ్మత్తులు చేయించారు దీంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో వాహనదారులు స్థానికులు ఆర్మూర్ చిన్న బాలరాజు. సర్పంచ్ శ్రీనివాస్. లకి కృతజ్ఞతలు తెలిపారు రహదారి భద్రత కోసం అవసరమైన చోట్ల మరిన్ని మరమ్మత్తులు చేపడుతామని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు























