బాదిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలంలోని రహత్ నగర్, బాచన్పల్లి,భీంగల్ గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామల మోహన్ రెడ్డి గారు.
రహత్ నగర్ లో మాజీ సర్పంచ్ రాజు నాయక్ అమ్మ ఇటీవల పరమపదించారు భాచన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ నాన్న ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని భీంగళ్లో చెక్కల నర్సయ్య కూతురు ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మలకు శాంతి కలగాలని, కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనో ధైర్యంతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కేంద్రంలో పర్యటనలో భాగంగా భీంగల్ మున్సిపల్ బొదిరస్వామి,జేజే నరసయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, కుంట రమేష్, భూక్య రవి, మలావత్ రవి, బాచంపల్లి సర్పంచ్ జనార్ధన్, బద్ద అవినాష్, సుంకరి సురేష్, శ్యామ్ రాజ్, చిన్నారెడ్డి ,శ్రీను, నరేందర్ ,కిషన్ రాజేష్, ప్రవీణ్, చింటూ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

























