వ్యాపార సముదాయాల వారి తో నిజామాబాద్ ఏసీపీ అవగాహ న సదస్సు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో 12.00 గంటలకు డిచ్ పల్లి లోని KNR కె ఎ న్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో డిచ్ పల్లి,జక్రాన్ పల్లి,ఇందల్వాయి మండలాల పరిధిలోగల హైవే డాబాలు డిచ్ పల్లి నుండి మాధవ నగర్ వరకు గల వ్యాపార సముదాయాల వారితో నిజామాబాద్ ఏసీపీ ట్రాఫిక్. ఏసీపీ.మస్తాన్ అలి డిచ్ పల్లి సిఐ,రోడ్డు సేఫ్టీ,అంఅథారిస్డ్ పార్కింగ్,సీసీ కెమెరాలు, లిక్కర్ అమ్మకం గంజాయి వాడకం పై తీసుకోవాల్సిన సేఫ్టీ మేజర్స్ పైనఅవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి IDAR ఐ డి ఎ ఆర్ మేనేజర్ వర్ష ,డిచ్ పల్లిఎస్సై.ఎండిఆరిఫ్,జక్రాన్ పల్లి ఎస్ఐ మహేష్, ఇన్డల్ల్వాయి ఎస్సై. సుమలత హాజరు అయి తగిన సూచనలు తెలిపారు























