గ్రామ దేవతలకు ప్రత్యేక ముడుపులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లోని గ్రామదేవతలకు ప్రత్యేక మూడుపూలు మండల కేంద్రంలోని శ్రావణమాస ఆరంభాన్ని పురస్కరించుకొని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక ముడుపులు సమర్పించారు.
విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ సభ్యులు మరియు పోతురాజులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు శ్రావణమాసంలో శని. సోమవారం. లో చేపట్టే ఉపవాస దీక్షలో విజయవంతం కావాలని కోరుతూ ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీడీసీ సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు

























