Homeతెలంగాణభీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు...

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్


భీంగల్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి చంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు అంజుమ్ అలీ, సందీప్, సంగ్య నాయక్, ప్రజాప్రతినిధులు అనంతరావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా పాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామంలో జాతీయ...

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్...

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామంలో జాతీయ...

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్...
Translate »
error: Content is protected !!