తెలంగాణ యూనివర్సిటీ లో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం–2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి. యాదగిరిరావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య.ఎం.యాదగిరి అధ్యాపకులు. ఆచార్య.గంటా.చంద్రశేఖర్.ఆచార్య. కరిమిల్లా లావణ్య.ఆచార్య రవీందర్ రెడ్డి.ఆచార్య కే సంపత్ కుమార్.లక్ష్మణ్ చక్రవర్తి.వాసంచంద్రశేఖర్. సత్యనారాయణ. బోయపాటి శిరీష. అధ్యాపకులు.అసిస్టెంట్ ఇంజనీరింగ్ వినోద్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.























