Homeతెలంగాణగోదావరి అందాలను కాపాడడం మన బాధ్యత- ఫారెస్ట్ అధికారి...

గోదావరి అందాలను కాపాడడం మన బాధ్యత- ఫారెస్ట్ అధికారి…

గోదావరి అందాలను కాపాడడం మన బాధ్యత- ఫారెస్ట్ అధికారి…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 


నందిపేట్ జూలై 18 త్రిశూల్ న్యూస్: నందిపేట, డొంకేశ్వర్ మండలాలలోని గోదావరి నదిపై కట్టిన శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతాల గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, చూడ చక్కని పచ్చని పచ్చిక బైళ్ళు, అందాల కృష్ణ జింకలు, ప్రపంచ చూపరులను ఆకట్టుకునే ఫ్లెమింగో పక్షులు రకరకాల వన్యప్రాణులకు నిలయమై నేడు వివిధ జిల్లాల నుండి వన్యప్రాణ ప్రేమికులను, ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులను ఈ ఎస్ ఆర్ ఎస్ పి బ్యాక్ వాటర్ ఎకో టూరిజం ఆకర్షిస్తుంది. వేసవికాలం పాఠశాలల సెలవు దినాలలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈ పర్యటకుల రద్దీ నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా రెండు మండలాలలో గల గోదావరి తీరం వెంబడి గ్రామాలను రికో టూరిజం పేరుతో అభివృద్ధి చేసేందుకు, మంచి పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళికలు వేస్తున్నది. అయితే కానీ కొందరు పర్యాటకులు పర్యటనకు వచ్చిన సమయంలో ఎప్పుడు చూడని అందాల అడవి జంతువులను చూసిన ఆనందంలో జింకలను తరుముతున్నారని, అలాగే పర్యటనలో భాగంగా టూరిస్టులు ఆహార పదార్థాలు తెచ్చుకోవడం ఆహార పదార్థాల వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పడేయడం, మత్తు పానీయాలను సేవిస్తూ గ్లాసు బాటిల్లను పగలగొట్టడం వంటివి చేస్తున్నారని, ఆ ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల ప్రకృతి అందవికారంగా తయారవ్వడమే కాక, మూగజీవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దయచేసి మన ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ టూరిస్టులకు విజ్ఞప్తి చేశారు. రెండు మండలాల ప్రజలు వచ్చే పర్యాటకులకు మంచి సహకారాన్ని అందిస్తారని ఆ ప్రజల స్వాగతాన్ని స్వీకరించి ప్రకృతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...
Translate »
error: Content is protected !!