Homeతెలంగాణఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ - 2026 స్పోర్ట్స్ మీట్ 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా...

ఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ – 2026 స్పోర్ట్స్ మీట్ 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ గ్రూప్ ఏ లో 16 టీమ్స్ , గ్రూప్ బి లో 16 టీమ్స్

 

ఎన్.ఎస్.సి మరియు ఎన్.పి.ఎల్ – 2026 స్పోర్ట్స్ మీట్

32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ

గ్రూప్ ఏ లో 16 టీమ్స్ , గ్రూప్ బి లో 16 టీమ్స్


నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసము 32 క్రికెట్ టీములు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్టి టీములకు సంబంధించినటువంటి డ్రా సిస్టం ఏ గ్రూపు మరియు బి గ్రూపులుగా విడదీసి నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ కార్యాలయం లోని *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య, ఐపీఎస్.,* ఆధ్వర్యంలో డ్రా సిస్టం రూపంలో నిర్వహించడం జరిగింది .

*గ్రూప్ ఏ* : నందిపేట్ , విక్కీ XI , శివాజీ చత్రపతి , అహ్మడే పూర్ , స్కేల్పేట్ స్ట్రికెర్స్ , రుద్రూర్ , నవిపేట్ , రూరల్ , గరుడ బ్లాస్టర్స్ , దుబాయ్ పెర్ఫ్యూమ్స్ , సందీప్ , వాల్వై 11 స్టార్స్ , 7వ బెటాలియన్ , మోర్తాడ్ 11 , వర్ని వారియర్స్ , మోహన్ 11

*గ్రూప్ బి* : ముప్కాల్ , వేల్పూర్ , కమ్మర్పల్లి పిఎస్, నిజామాబాద్ మ్యాన్ పవర్ , టౌన్ 1 పిఎస్ , కొండాపూర్ , రైసింగ్ స్టార్స్ , బి.సి.సి ఇందల్వాయి, కోటగిరి , మినార్ XI , మాక్లూర్ , హ్యాపీనింగ్ XI , బోధన్ , నరేష్ XI , గజానంద్ స్ట్రైకర్స్ , గుండారం XI

ఇట్టి క్రీడలు ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ నిజామాబాదు యందు నిర్వహించడం జరుగుతుంది

ఈ డ్రా నిర్వహణ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మరియు NSC చైర్మన్ సాయి చైతన్య  , DCP బస్వా రెడ్డి , జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి , స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , హితనీ , ట్రెజరర్ సంతోష్ మరియు స్పోర్ట్స్ కు సంబందించిన పి.ఈ.టీ లు తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...
Translate »
error: Content is protected !!