Homeకమ్మర్పల్లి మండలంజోరుగా ద్విచక్ర వాహనాల పై రేషన్ బియ్యం కొనుగోలు & అమ్మకాలు...

జోరుగా ద్విచక్ర వాహనాల పై రేషన్ బియ్యం కొనుగోలు & అమ్మకాలు…

జోరుగా ద్విచక్ర వాహనాల పై రేషన్ బియ్యం కొనుగోలు & అమ్మకాలు…

అధికారుల నిఘా అవసరం అంటున్న ప్రజలు…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో వినిపిస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు, గ్రామాలలో కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రేషన్‌ బియ్యం సేకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా లేదా సబ్సిడీపై అందిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు తమకు అందుతున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నారని, అదే విధంగా కొందరు వ్యక్తులు వాటిని కొనుగోలు చేసి తిరిగి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో,ఇదే అదనుగా తీసుకుని బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతు ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం పేదల కోసం కేటాయిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా కొనేవారిపై, అమ్మెవారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న వారితో పాటు విక్రయిస్తున్న వారిపైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కమ్మర్‌పల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్‌ దుకాణాల నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తోంది,ఎవరు కొనుగోలు చేస్తున్నారు,అనే అంశాలపై అధికారులు నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...
Translate »
error: Content is protected !!