మృతుల కుటుంబలకు ఆర్థిక సహాయం. జగన్ యువ సేన …

కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలోని రెండు వడ్డెర కుటుంబానికి చెందిన పూజారి చిన్న వెంకన్న,పూజారి రాజు లు గతంలో మృతి చెందగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ యువసేన ఆవారీ సుభాష్ ఆధ్వర్యంలో ఒకొక్కరికి 5000 రూపాయలు, 25 కిలోల బియ్యంను అందజేశారు.వైయస్ జగన్ యూత్ సభ్యులు అఖిలేష్ అనోజ్ అరవింద్ అక్షయ్ ఉపేంద్ర అజయ్ సందీప్ లోకి విష్ణూ తదిపరులు పాల్గొన్నారు

























