Homeతెలంగాణమనసును ప్రశాంత పరిచేవి భజనలే...ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి...

మనసును ప్రశాంత పరిచేవి భజనలే…ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి…

మనసును ప్రశాంత పరిచేవి భజనలే…!ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి…

విజయవంతంగా 7 సంవత్సరాలు పూర్తయిన సప్త భజనలు…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 


నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని

జ్ఞానయోగి అవధూత శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో గోవిందగిరి స్వామి శిష్యుడు బెంగళూరుకు చెందిన శ్రీ రాఘవేంద్ర స్వామి బుధవారం ఓంకార రూప కాషాయ జెండాను ప్రతిష్టించి జ్యోతి ప్రకాశనం చేశారు. సప్తభజనల్ని ప్రారంభించి ప్రప్రథమంగా వీణను ధరించారు. గోవిందగిరి స్వామి శిష్యులు “తారక నామమే మధురమురా, ఆ స్మరణే ముక్తికి మార్గమురా, దిగంబరా దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా, గురు మారాజ్ గురూర జై జై, పరాబ్రహ్మ సద్గురూర జై జై అంటూ.. నిరవధికంగా భజన పాటలు పాడుతూ సామూహికంగా భజనలు చేశారు. అష్టోత్తర శతనామాల్ని పఠించారు. గురునామాల్ని చదువుతూ ఫత్తేపూర్ కు చెందిన

శంకయ్యగారి నీరజ సునీల్ రెడ్డి దంపతులు, అంక్సాపూర్ కు చెందిన పాశం (అరుణ) మేఘన మల్లారెడ్డి దంపతులు గురుపాదుకపూజ నిర్వహించారు. తదనంతరం భక్తులను ఉద్దేశించి బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ మనసును ప్రశాంతపరిచేవి భజనలే. ఒక్కరు, దంపతులే కాకుండా కుటుంబ సమేతంగా పాల్గొనవలసిన సత్కార్యం ఈ సప్తభజన అని అన్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్న సప్త భజనలు ఆశ్రమ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చిపెట్టాయి. అనంతరం భజన కళాకారులకు నోముల సులోచన గంగారెడ్డి దంపతులు ఆత్మీయ జ్ఞాపికల్ని బహూకరించారు. ఇట్టి సప్త భజన మహోత్సవంలో శ్రీ రాఘవేంద్ర స్వామి (బెంగళూరు), ఆలయ అర్చకుడు ప్రవీణ్ పంతులు, కమిటీ సభ్యులు, భజన కళాకారులు సాయి సేవకులు, గోవిందగిరి స్వామి శిష్యులతో పాటు వేల్పూర్, సీతారాం పల్లె, వెంకటాపూర్, మోతె, భీంగల్, చేంగల్, గోవింద్ పేట్, మామిడిపల్లి, ఆర్మూర్, పెర్కిట్, లక్కోర, రెంజర్ల, తాళ్లరాంపూర్ తదితర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...
Translate »
error: Content is protected !!