ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు వరం…
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని 27 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ఇంకను 27 మందికి అదనంగా జిల్లా కలెక్టర్ పంపించగా మంజూరు కాగా మంగళవారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది..
త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ లబ్ధిదారులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జనార్ధన్ ,ఆయా గ్రామాల సర్పంచులు హౌసింగ్ ఎ ఈ తేజస్, ఎ పి ఒ నర్సయ్య ,ఏపీఎం ప్రమీల, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నార.

























