SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ నారాయణ గారు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గద్దె భూమన్న గారు పరామర్శించి కుటుంబానికి రూ.10000/- ఆర్థిక సహాయం తన వంతుగ అందించారు అలాగే వారితో పాటు బీజేపీ మండల్ మాజీ అధ్యక్షులు శ్రీ.లోలం గంగారెడ్డి గారు తన వంతు రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు.ఈ పరామర్శలో దర్పల్లి మండల్ బీజేపీ అధ్యక్షులు మహిపాల్ కోమటి దాసు గారు, చెలిమెల నవీన్, చెలిమెల అనీలు,తాళ్ల రామచందర్,కర్క బాల్రెడ్డి, .ఇంజపురం సుమన్ ,అమృ నాయక్ ,సిహెచ్ నవీన్ ,సరిచంద్, నరేష్.రాజశేఖర్. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.























