Homeతెలంగాణరైతులకు అన్ని వసతులతో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయండి...

రైతులకు అన్ని వసతులతో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయండి…

రైతులకు అన్ని వసతులతో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయండి…

అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి…


హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హార్టికల్చర్ అంశంపై మాట్లాడారు. అంకాపూర్ గ్రామంలో మోడల్ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసెంబ్లీ వేదికగా కోరారు.

అంకాపూర్‌కు నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే రైతులు కూరగాయల విక్రయాల కోసం మార్కెట్‌లో పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. అంకాపూర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు కొత్తిమీరతో పాటు పలు వాణిజ్య పంటలను ఎగుమతి చేస్తున్నారని, మొక్కజొన్న విక్రయాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయని వివరించారు.

దేశంలోని ఆదర్శ గ్రామాల్లో అంకాపూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, గ్రామానికి ప్రత్యేక గ్రాంట్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.5 లక్షలు వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీకి సబ్సిడీ ద్వారా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పిస్తే స్థానిక రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

మార్కెట్‌కు వచ్చే రైతులకు విశ్రాంతి గదులు, ఇతర మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అంకాపూర్‌ను మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని కోరారు. అంకాపూర్‌లో సాగు విధానాలు, పంటల ఉత్పత్తిని పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, అంకాపూర్‌లోని పరిస్థితులను పరిశీలించి మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...
Translate »
error: Content is protected !!