మెంట్రజ్ పల్లి గ్రామం లో కాంగ్రెస్ నూతన కమిటీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామం లో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షులు.మేస.సాయన్న, ఉపాధ్యక్షులు.బోధనపు భూమేశ్వర్,రవి,సెక్రెటరీ.జి. ప్రశాంత్,జెనసెక్రెటరీ.పృథ్వి, పాండు శంకర్,రవి,వై.వినోద్,బి. రమేష్, ఆర్. రాజారం ఎ.కాంతారావు,ఎం.పవన్, భాగ్యరావ్ పాల్గొన్నారు.























