శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణ దాడి!
🔸 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి అభిషేక్పై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు ఆరోపణలు.
🔸 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
🔸 ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
🔸 తీవ్రంగా గాయపడిన అభిషేక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
🔸 ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి….®✓

























