నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా ఉపసర్పంచ్ వాలీబాల్ టోర్నీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఆగస్ట్ 29 శనివారం నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా స్థానిక ఉపసర్పంచ్ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన *ఉపసర్పంచ్ వాలీబాల్ టోర్నీ* లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన కోనాపూర్ గ్రామ ఉపసర్పంచ్ మోర్తాడ్ ఉదయ్.
ఈ టోర్నీలో మొదటి స్థానం శనిగరపు రాజేందర్ టీమ్,రెండవ స్థానం వంశీధర్ టీమ్ లు విజేతలుగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలేపు రమేష్ ,మ్యాచ్ రిఫరీ మోహన్, రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది.

























