మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి గ్రామ నివాసి,యానం పల్లి నుండి సుద్ధపల్లి వైపు వెళ్తున్న సమయంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు అదే వైపుకి వెళ్తున్న హోండా డియో స్కూటీ నడిపిస్తున్న యానం పల్లి గ్రామానికి చెందిన జయ్య.నవీన్ ముందట ఉన్న గుంతలు తప్పించడానికి సడెన్ బ్రేక్ వేసి తన బైకు నిర్లక్ష్యంగా ఆజాగ్రత్తగా నడిపి మృతుడు ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డురాగ మృతుడు హోండా డియో బైక్ ను వెనుక నుండీ ఢీకొని రోడ్డుపైన కిందపడి తలకు బలమైన రక్త గాయాలు అయ్యి,తీవ్ర రక్తస్రావం సంఘటన స్థలంలో చనిపోయాడు. ఈవిషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినది
మృతుడు హెల్మెట్ ధరించ నందుకు తలకు బలమైన రక్త గాయాలు అయ్యి చనిపోయినారు

























