రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ను కలిసిన తె. యూ.రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ సిహెచ్ పార్థసారథి ని తె. యూ.రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి డిచ్ పల్లి 7 th బెటాలియన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టసారధి నిజామాబాద్ జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా డిచ్ పల్లి 7 వ బెటాలియన్ లో ఆగారు. గతంలో పార్టసారధి తె.యూ.వైస్ ఛాన్సలర్ గా సేవలoదిoచారు.ఈ సందర్భంగా పార్థసారధి వారు విశ్వవిద్యాలయ అభివృద్ధిపై చర్చించినారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి భవిష్యత్తులో తన వంతు పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు.























