హసన్పర్తిలో పిడిఎస్ బియ్యం నిల్వలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు …
హనుమకొండ జిల్లా : ఆదర్శనగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన(19క్వింటాల్లా )పిడిఎస్ బియ్యం పట్టివేత.
19క్వింటాల్లా రేషన్ బియ్యం విలువ సుమారు 57,000రూపాయల విలువ ఉంటుందని అంచనా.
హసన్పర్తి మండల పరిధిలో తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్న నిందితుడు.
విచారణ నిమిత్తం నిందితుడిని హసన్పర్తి పోలీసులకు అప్పగింత.
ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్,ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై వీరస్వామి టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

























