బడా భీంగల్ అభివృద్ధి కొరకు సునీల్ కుమార్ కి వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో లో వినతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండలం బడా భీంగల్ లో నూతనంగా ఎన్నికైన వీడీసీ కమిటీ అధ్యక్షులు పిట్ల శ్రీను ఆధ్వర్యంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నీ కలిశారు ఈ సందర్బంగా బడా భీంగల్ లో భక్తుల కొంగు బంగారం అయినా పెదంగంటి ఎల్లమ్మ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమల విషయం అయి సునీల్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు, దానికి ముత్యాల సునీల్ కుమార్ సానుకూలంగా స్పందించరాని ఆలయ అభివృద్ధి కి గ్రామ అభివృద్ధి ఎప్పుడు సహాయ సహకారం ఉంటుంది అని తెలిపినట్లు వీడీసీ అధ్యక్షులు పిట్ల శ్రీను తెలిపారు.ఈ కార్యక్రమం లో వీడీసీ రైటర్ పేట్ల మోహన్, శ్రీధర్ ఆయటి రవి, ఆనంద్, శ్రీను, అరుణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు























