2,50,000 LOC అందజేత…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు నర్సయ్య S/o నర్సింలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల 50వేల రూపాయల ఎల్ఓసిని అందించడం జరిగింది ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

























