కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల హనుమాన్ వ్యాయమ శాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
జాతీయ జెండా వందనం చేసి దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు..
వందేమాతరం గీతాన్ని ఆలపించి అనంతరం జనగణమన గేయాన్ని పాడి జై జవాన్ జై కిసాన్ బోలో స్వతంత్ర భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ వ్యాయామ శాల
వెట్ లిఫ్టర్ సుదర్శన్ గౌడ్, లక్ష్మణ్,నరేష్, శ్రీనివాస్, రాజు, బంగారి, మహేందర్, అనిల్, సతీష్, రమేష్, సంతు, లింగం, హనుమంతు, ఆంజనేయులు, సంగారెడ్డి, సుధాకర్,బానుప్రసాద్, తిరుపతి, వేణు పాల్గొన్నారు….

























