రాష్ట్ర ఉత్తమ అద్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కె. లావణ్యను సన్మానించారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీ లో పార్ట్టైమ్ అధ్యాపకుల సంఘంతెలంగాణవిశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కరిమిండ్ల లావణ్య ను పార్ట్టైమ్ అధ్యాపకుల సంఘం ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో పార్ట్ టైమ్ పార్ట్టైమ్ అధ్యాపకుల అధ్యక్షురాలు. డా.ప్రసన్న మాట్లాడుతూ తెలుగు అధ్యాయశాఖ నుండి ఆచార్య.కె.లావణ్య ఈ అవార్డు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో వారికి ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.తదుపరి సన్మాన గ్రహీత ఆచార్య కె.లావణ్య మాట్లాడుతూ ఈ అవార్డు తన భాద్యతను మరింత పెంచిందని దానికి అనుగుణంగా తాను మళ్ళీ నిత్య విద్యార్థి నాయ్యానని తెలిపారు.ఈ కార్యక్రమంలో
ప్రధాన కార్యదర్శి డా. సయ్యద్ తాహెర్ తో పాటు డా.గంగాధర్,డారఘువీర్, డా. శ్రీనివాస్ గౌడ్,డా.అశోక్ చవన్ తదితరులు పాల్గొన్నారు.

























