Homeకామారెడ్డి జిల్లాపట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం...

పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం…

పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం..

ఒంటరి మహిళపై బ్లేడుతో దాడి.. రూ.3 లక్షల విలువైన పుస్తెలతాడు అపహరణ…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం


కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. ఒంటరిగా ఉన్న మహిళపై బ్లేడుతో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

కాలనీకి చెందిన జోన్నాల సునీత (33) ఇంట్లో భోజనం చేస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం ఆమెపై ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేయడంతో సునీతకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.

అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరించి, మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కెళ్లాడు. దాని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది.

దోపిడీ అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సునీత కేకలు విని కాలనీవాసులు అక్కడికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యానగర్ కాలనీలో భయాందోళన నెలకొంది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించి త్వరగా అరెస్ట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు…

0
మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో మెగా రక్తదాన...

రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి…

0
రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి... -బీఆర్ఎస్ ది 60లక్షల గులాబీ సైన్యం, కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసి --రాజకీయ కుట్రతో కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

0
కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం... -ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు గ్రామపంచాయితీలుగా మారిన తండాలు -కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం -1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో...

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు… వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

0
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క...

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క,...

మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు…

0
మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో మెగా రక్తదాన...

రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి…

0
రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి... -బీఆర్ఎస్ ది 60లక్షల గులాబీ సైన్యం, కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసి --రాజకీయ కుట్రతో కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

0
కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం... -ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు గ్రామపంచాయితీలుగా మారిన తండాలు -కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం -1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో...

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు… వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

0
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క...

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క,...
Translate »
error: Content is protected !!