మళ్లీ ముంచుకొస్తున్న కరోనా వైరస్…
ఏపీలో జూన్ 26 నుండి జూలై 16వ తేదీ మధ్యలో 12 కోవిడ్–19 కేసులు నమోదు..నలుగురు మృతి
కడప–8
గుంటూరు–2
విశాఖపట్నం–1
కాకినాడ–1
దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 339 కేసులు నమోదు
కేరళ–115
కర్ణాటక–64
మహారాష్ట్ర–43
తమిళనాడు–39
అండమాన్ నికోబార్–18
ఢిల్లీ–18
రాజస్థాన్–12

























