Homeకమ్మర్‌పల్లి మండల్లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం...

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం…

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్


నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఆంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

*ఈ సందర్భంగా ముఖ్య అతిథి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షుడు తెడ్డు రమేష్ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి కాదు.. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి, సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి” అని పేర్కొన్నారు.*

*తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఉపాధ్యాయులు వారి భవిష్యత్తుకు రూపం ఇస్తారని అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుందని తెలిపారు.* *ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం మాత్రమే కాదని, అది బాధ్యత, సేవ, మహోన్నతమైన యజ్ఞమని పేర్కొన్నారు.*

*అనంతరం ఇటీవలే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన కనక గంగాధర్, బషీరాబాద్ పీజీహెచ్ఎంతో పాటు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన **కె. రాజన్న (పీజీహెచ్ఎం, ఉప్లూర్), రంగాచారి (తెలుగు, ZPHS ఉప్లూర్), మమత (హిందీ, చౌటుపల్లి), నరేష్ (ఆంగ్లం, కొంసముందర్), కృష్ణకుమార్ (గణితం, హాస కొత్తూర్), శ్రీనివాస్ (భౌతిక శాస్త్రం, బషీరాబాద్), శ్రీలత (జీవ శాస్త్రం, KGBV కమ్మర్ పల్లి), రమేష్ (సాంఘిక శాస్త్రం, చౌటుపల్లి), నాగభూషణం (PD, కమ్మర్ పల్లి)**లను,

అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన **మాసం శ్రీనివాస్ గౌడ్ (ఉప్లూర్), సుజాత (కమ్మర్ పల్లి), మారుతి (చౌటుపల్లి), నాగమణి (కొంసముందర్), మానస (అమీర్‌నగర్)**లను ముఖ్య అతిథి మండల విద్యాధికారి ఆంద్రయ్య,లయన్స్ క్లబ్ సభ్యుల చేతుల మీద పూలమాలలు, శాలువాలు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి హైమద్, కోశాధికారి సుంకరి విజయ్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లుక్కా గంగాధర్, ఉపాధ్యక్షుడు సున్నం మోహన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింత ప్రదీప్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, బద్దం రాజశేఖర్, పవన్, రవీందర్, నర్సయ్య, కమ్మర్ పల్లి హెచ్‌ఎం సాయన్న, వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...
Translate »
error: Content is protected !!